నూనె వేడి చేసి అందులో ధనియాలు, మినపప్పు సెనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి
వేగిన పప్పులలో ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసి ఎండుమిర్చిని ఎర్రగా వేపుకోవాలి.
వేపుకున్న పప్పుల్ని ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకోండి. ఇంకా ఇందులో మిగిలిన సామాగ్రీ అంతా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి. లేదా కాస్త బరకగా అయినా గ్రైండ్ చేసుకోండి.
పచ్చడిని ఒక్కసారి రుచి చూసి అవసరాన్ని బట్టి ఉప్పు బెల్లం చింతపండు వేసుకోండి. (ఒక్క సారి టిప్స్ చుడండి కారం గురుంచి మరింతగా తెలుస్తుంది)