అట్టు పిండికి ఉంచిన పదార్ధాలన్నీ మజ్జిగతో బాగా కలిపి 10 నిమిషాలు వదిలేయండి.
10 నిమిషాల తరువాత నెళ్లతో పలుచన చేసుకోండి.
పెనం మీద 3-4 బొట్లు నూనె వేసి దాని మీద ఉల్లిపాయ తరుగు చల్లి రాగి పిండిని బాగా కలిపి పైన తేట పెనం అంతా పలుచగా పోసుకోండి.
అట్టు మద్య ఎర్రబడుతుండగా అట్టు అంచుల వెంట మధ్యన నూనె వేసి పెనం అంతా అన్నీ వైపులా ఎర్రగా కరకరలాడేటు కాలుచుకోండి (పర్ఫెక్ట్గా దోసాను కాల్చడానికి టిప్స్ చూడండి).
అట్టు ఎర్రగా కాలితే పెనం నుండి విడిపోతుంది అప్పుడు మధ్యకి మడిచి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో సర్వ చేసుకోండి.