మూడు పప్పుల్ని నెమ్మదిగా సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి, అలా వేపితేనే పప్పులు సమానంగా ఒకే తీరుగా వేగుతాయ్. వేగిన పప్పుల్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
మిరపకాయలని సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. వేగిన మిర్చిని మరో ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.