రుబ్బుకున్న సగ్గుబియ్యం బియ్యం పిండ్లు రెండింటిని కలుపుకోండి. ఇందులోనే పెరుగు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
అవసరాన్ని బట్టి నీళ్లతో పలుచన చేసుకోండి పిండిని
పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండిని పోసి పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అంచుల వెంట నూనె వేసి నెమ్మదిగా కాల్చుకోండి. (అట్టు కాల్చే తీరు కోసం టిప్స్ చూడగలరు)పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండిని పోసి పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అంచుల వెంట నూనె వేసి నెమ్మదిగా కాల్చుకోండి. (అట్టు కాల్చే తీరు కోసం టిప్స్ చూడగలరు)
ఒక వైపు కాలిన తుని ఫ్లిప్ చేసి మరో వైపు కూడా కాల్చుకోండి. వేడి వేడిగా అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి.